చీరాల నుండి అమరావతికి బస్సు కావాలని వినతి
చీరాల నుండి అమరావతి సచివాలయానికి,హైకోర్టుకు వెళ్లడానికి వీలుగా బస్సు సౌకర్యం కల్పించాలని నేతాజీ సేవా సమితి ప్రతినిధులు సోమవారం చీరాల ఆర్టీసీ డి.ఎం శ్యామలకు వినతి పత్రం సమర్పించారు.ప్రస్తుతం చీరాల నుండి సచివాలయానికి లేదా హైకోర్టుకు వెళ్లాలంటే మంగళగిరి లేదా గుంటూరు వెళ్లాల్సి వస్తుందన్నారు.చీరాల ప్రజలకు ఇది అసౌకర్యంగా ఉన్నందున నేరుగా బస్సు ఏర్పాటు చేయాలని కోరగా ఆర్టీసీ డిఎం సానుకూలంగా స్పందించారు
Comments
Post a Comment