చీరాల రైల్వే గేటు వద్ద వ్యక్తి అరెస్ట్

చీరాల మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో, కారంచేడు రైల్వే గేటు వద్ద ఓ వ్యక్తిని అదుపులోకీ తీసుకోని అతని వద్ద నుంచి 13 క్వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ముగిసిన మజ్జిగ చలివేంద్రం

చీరాల మహిళలకు కేంద్ర ప్రభుత్వ అవార్డు

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు