చీరాల రైల్వే గేటు వద్ద వ్యక్తి అరెస్ట్
చీరాల మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో, కారంచేడు రైల్వే గేటు వద్ద ఓ వ్యక్తిని అదుపులోకీ తీసుకోని అతని వద్ద నుంచి 13 క్వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Comments
Post a Comment